NGKL: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని వైవి ఫంక్షన్ హాల్లో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబెర్ కెవిఎన్ రెడ్డి అన్ని గ్రామాల లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.