SKLM: నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి ఏపీ ఈఏపి సెట్ ఫలితాల్లో తొమ్మిదవ ర్యాంక్ సాధించాడు. ఇటీవల జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో కూడా 18వ ర్యాంకు సాధించకున్నాడు. నేడు 9వ ర్యాంకు రావడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ధర్మాన శంకరనారాయణ, కొండల లత ఇరువురు ఉపాధ్యాయులే