ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో ఎర్రచందనం ప్లాంటేషన్ పేరుతో లక్షల రూపాయలను ప్రజల వద్ద నుండి కొందరు మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఒంగోలు డీఎఫ్వో కే.వినోదకుమార్ అన్నారు. ఆదివారం కనిగిరి ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎర్రచందనం చెట్టు పెరిగే కాలం కొన్ని పదుల సంవత్సరాలు పడుతుందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డుకట్ట వేయాలని సిబ్బందికి సూచించారు.