SKLM: అమరావతిపై విషప్రచారం చేస్తున్న సాక్షి టీవీ పత్రికా యాజామాన్యం పొలిటికల్ ఎనలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని వజ్రపుకొత్తూరు PSలో మహిళలు ఆదివారం ఫిర్యాదు చేసారు. మండల తెలుగు మహిళా విభాగ నేతలు నక్క చంద్రకళ, బీ.సుజాత, బీ.హేమ, పీ.పద్మావతి, బీ.చంపమ్మ, బీ.హేమలతలు SI నిహార్కు ఫిర్యాదు పత్రాన్ని అందజేసారు.