SKLM: లావేరు మండలం పోతయ్యవలస గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేపతటారు. ఈ సందర్భంగా ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ విశ్వక్సేన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆయనతోపాటు కూటమి నాయకులు ఇజ్జాడ శ్రీను, పవన్ ఉన్నారు