KDP: వన మహోత్సవం భాగంగా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఆర్డీవో సాయిశ్రీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం మన బాధ్యత అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలకు నీరు పోస్తూ వాటిని సంర
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వివిధ రంగాలలో ఉత్తరప్రదేశ్ను మార్చడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. ఇది రాష్ట్ర ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచింది. ఆయనకు దీర్ఘా
RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరపనుంది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానుల రద్దీ అధికం కావడంతో తొక్కిసలాట చోటు
ఊర్లో మేకలతో వీడియోలు చేస్తూ ఓ యువకుడు ఏకంగా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని మహద్ గ్రామంలో ఓ యువకుడు భాగ్యశ్రీ హోటల్ను నిర్వహిస్తున్నాడు. తన హోటల్ విషయాలతోపాటు తన మేకలకు ఆహారం పెట్టడ
‘వేదం’ సినిమా విడుదలై నిన్నటితో 15ఏళ్లు పూర్తయింది. ఈ సినిమా ప్రమోషన్స్లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోను పెద్ద హోర్డింగ్ చేసి HYD పంజాగుట్ట సర్కిల్లో పెట్టారట. అయితే అనుష్క అందాన్ని చూస్తూ 40 యాక్సిడెంట్స్ జరిగాయట. దీంతో పోలీసుల
TG: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. రోగుల అనారోగ్యానికి కలుషితమైన ఆహారమే కారణమనే కోణంలో విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రికి ఆహారం సరఫరా చేసే జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో అ
ప్రకాశం: సీఎస్ పురంలో మండలం కాపు నాయుడ్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బండలాగుడు పోటీలను గురువారం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల సెక్రటరీ& కరస్పాండెంట్ కదిరి పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించార
పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోదీ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. ‘ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు’ను ఆయన రీలాంచ్ చేశారు. ఢిల్లీలో జరిగిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ అనే కార్యక్రమంలో భాగంగా, భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో ప్రధాని మోదీ
ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిభ అవార్డులకు పొదిలిలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థి షేక్ రబ్బానీ ముస్కాన్కు లభించిందని ఆమె తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీ గ్
NZB: భూ భారతి చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ తారాబాయి తెలిపారు. గురువారం ఆమె రుద్రుర్ మండలం రాణంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పలువురు రైతుల నుంచి ద