VZM: తెర్లాం మండలం పెరుమాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత నేత్ర శిబిరం నిర్వహించారు. ఈ నేత్ర శిబిరాంలో 45 మందికి తనిఖీలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా
NRML: బైంసా పట్టణంలో నిర్వహించిన బీజేపీ అభ్యర్థుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడ
W.G: కొవ్వూరు స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారా, ఇతర నేరాల్లో పట్టుబడిన మోటారు వాహనాలకు వేలం వేయనున్నారు. రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉదయం 11గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కొవ్వూరు ఎక్
ASR: రానున్న పదవ తరగతి రెగ్యులర్, ఇంటర్ రెగ్యులర్, సార్వత్రిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, 144 సెక్షన్ అమలు చే
SRD: చౌటకూరు మండలం చక్రియాల్ గ్రామంలోని అంగన్వాడి, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యువ నాయకులు చిన్న గొల్లపాటి రాజశేఖర్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తల
PPM: గిరిజన విద్యా సంస్థల్లో అన్ని బాగుంటే గిరిజన విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయో గిరిజన శాఖ అధికారులు ప్రభుత్వం సమాధానం చెప్పాలని గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాల సంభవించకుండా చర్యల
ELR: జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులను కలిసి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల
ELR: ఏలూరు నియోజకవర్గంలోని 4, 5, 35, 40వ డివిజన్లో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ర
VZM: తెర్లాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్.ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ రాంబాబు,