KKD: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యగిరి కొండపై వేద పాఠశాల వద్ద, కొండ దిగువనున్న దేవస్థానం హైస్కూల్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనం- మనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వణాధికారి వీర్ల సుబ్బారావు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు.