ప్రకాశం: చంద్రశేఖరపురంలోని భైరవకోనలో ఈనెల 26న జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్ల పనులను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్ప
ASR: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన ప్రాంతంలో 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశార
ప్రకాశం: ప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని సీపీఎం నాయకులు పునాటి ఆంజనేయులు విమర్శించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సర్వే ఈ విషయాన్ని చెప్పి
VSP: హనుమంతువాకలోని విజయదుర్గ కాలనీలోని విజయ దుర్గ వార్షిక మహోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారికి కుంకుమ పూజ చేశారు.
VSP: ఎలమంచిలి పట్టణం కొత్తపేట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం పునఃనిర్మాణం పేరుతో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు పిల్లా నూకేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎలమంచిలి తహశీల్దార్కు ఆ
SDPT: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని జూన్ మొదటి వారంలోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను అధికారుల
SDPT: అర్హత మేరకు రైతులకు వ్యవసాయరుణాలు అందించాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హరిబాబు బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సిద్ధిపేట కలెక్టరేట్లో సిద్దిపేట బ్లాక్ 16మండలాలు, 3మున్సిపాలిటీలకు సంబంధించి జాయింట్ మండల బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమ
తమిళనాడు సీఎం స్టాలిన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ‘హిందీ భాషపై రాజకీయాలు చేయటం సరికాదు. తమిళ భాషాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. విద్యార్థుల భవిష్యత్ కోసమే జాతీయ విద్యా విధానం. BJP అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా రాజ
VZM: తెర్లాం మండలం పెరుమాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత నేత్ర శిబిరం నిర్వహించారు. ఈ నేత్ర శిబిరాంలో 45 మందికి తనిఖీలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా