ప్రకాశం: పుల్లలచెరువు రంగన్న పల్లి గ్రామంలో 220కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సబ్స్టే
W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను లోకేష్ శాలువా కప్పి స్వాగతించారు. అనంతరం కొద్దిసేపు ప్రస్తుత రాజకీయాలపై భీమవరం అభివృద్ధిపై
VZM: డెంకాడ పట్టణ కేంద్రంలో రోడ్డు భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులతో గురువారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలు సక్రమంగా నిర్వహించని వారిపై కొరడా ఝులిపించారు. ప్రయాణ సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సరై
NDL: కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం పర్యటించారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్త నీలం సంజీవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నీలం సంజీవరెడ్డిని మాజీ ఎమ్మెల
ప్రకాశం: బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ముస్లిం సోదరులు జరుపుకోవాలని కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. గురువారం కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ముస్లిం మత పెద్దలతో DSP సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా మతసామరస్
ELR: మూగజీవాలను హింసించినా, వధించిన, అక్రమంగా రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా గోవిందరాజు చెప్పారు. మూగజీవాల హింస, వదించడం, అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహనకు గురువారం ఏలూరులోని గన్ బజార్ సెంటర్ ప్ర
W.G: భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి, వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన రెండు నెలలలో ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ
VZM: విజయనగరంలో పలు బాలబాలికల వసతి గృహాలను జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా పిల్లలకు అందుతున్న మెనూ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను పరిశీలించారు. వాటిని ఎప్పటికప్ప
NRML: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంపై గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ ఇంఛార్జ్ ఆర్ఐ సంతోష్, కాంట్రాక్ట్ బిల్ కలెక్టర్ షోయబ్ రూ. 6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా ప
W.G: భీమవరం కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని సినీనటి అనన్య నాగెళ్ల గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్