ప్రకాశం: బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ముస్లిం సోదరులు జరుపుకోవాలని కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. గురువారం కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ముస్లిం మత పెద్దలతో DSP సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా మతసామరస్యం పాటించాలని, గోవద లాంటి చర్యలకు పాల్పడితే చట్టపకారం చర్యలు తీసుకుంటామన్నారు.