W.G: భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి, వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన రెండు నెలలలో ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల ప్రసవాల గురించి జిల్లాలోని ఆసుపత్రి వారీగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సేవా భావంతో పనిచేయాలన్నారు.