W.G: భీమవరం కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని సినీనటి అనన్య నాగెళ్ల గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మహాలక్ష్మి బుద్ధ నగేష్ తదితరులు పాల్గొన్నారు.