SKLM: సీతంపేట మండలం దుగ్గి గ్రామం లో పీఎమ్ జన్ మన్ పథకం ద్వారా రూ.8.లక్షల అంచనా విలువతో 10000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్, ఇంటి ఇంటికి మంజూరైన నీటి కుళాయిలుకు ఆదివారం పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా
CTR: బోయకొండ గంగమ్మకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా ఏడాదికి రూ. 5.52 కోట్లు సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. గతేడాది కంటే ఇది రూ. 72 లక్షలు అధికమని చెప్పారు. అలాగే బంగారు, వెండి సైతం భారీగా సమకూరిందన్నారు. ఆలయ ఆదాయా�
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధికి ప్యాపిలి వాస్తవ్యులు తుమ్మనేని రాజశేఖర్ నాయుడు కుటుంబం రూ.50 వేల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు కుటుంబ సమేతంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ పీవీ కుమా�
AP: 2024-25 ఏడాదికి వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలో రెండో స్థానానికి చేరటంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. స్థిర ధరల్లో 8.21శాతం వృద్ధి రేటుతో రెండో స్థానానికి చేరిందని.. AP ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామని త
ELR: పెదవేగి మండలం దుగ్గిరాలలో శ్రీ రామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి పానకం కలిపే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్య�
VZM: ఎల్కోట మండలం ఖాసాపేటలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్తో కలసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్ట
W.G: పెంటపాడు మండలం కస్పా పెంటపాడు శ్రీ గోపాలస్వామి, ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత ఆయనకు పూర్ణకుంభంతో
PLD: వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో ఆదివారం పండుగ రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే నలుగురు బాలురు కలిసి బహిర్భూమికి వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు (16) అనే బాలుడు చెరువులో ఉన్న తామర పువ్వు తీసేందుకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చె�
MNCL: బెల్లంపల్లి TBGKS నాయకులు దాసరి శ్రీనివాస్ తండ్రి దాసరి రాజం ఇటీవల మరణించగా తెలంగాణ రాష్ట్ర SC, ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా దాసరి రాజం చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ
KRNL: కేంద్రం తీసుకొచ్చిన వక్స్ చట్టాన్ని కర్నూలులో మైనారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం కర్నూలులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, టౌన్ అధ్యక్షుడు పత్తా భాషా మాట్లా