VZM: జిల్లాలో రైతుల నుంచి టమాటో కొనుగోలు ప్రారంభించామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.రవి కిరణ్ శుక్రవారం తెలిపారు. మండలంలోని కొండకరకాంలో బి.వాసు అనే రైతు నుంచి 500 కిలోల టమాటో పంటను కొనుగోలు చేశామన్నారు. ఒక్కో బాక్స్ 220 రూపాయల వంతున 20
KKD: నగరపాలక సంస్థ కమిషనర్ భావన శుక్రవారం కాకినాడ బీచ్ను సందర్శించారు. జరుగుతున్న బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల టూరిజం మంత్రి దుర్గేశ్ బీచ్ పరిశీలించి అభివృద్ధికి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న పనులను పర
SRD: జహీరాబాద్లోని అల్గొల్ రోడ్లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ను నిర్వాహకులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 25 నుండి 27 వరకు జాతర కొనసాగుతుందన
SDPT: జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమా అగ్రవాల్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రాంగణంలోని తరగతి గదులను, భోజనశాలను, వంటశాలను, డార్మిటరీని తనిఖీ చేశారు. బ
అన్నమయ్య: మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని శివాజీ నగర్లో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
KDP: పోస్టల్ ఖాతాదారుల దగ్గర ఆర్డీ డబ్బులు తీసుకొని మోసం చేసిన నరసాపురం పోస్టుమాస్టర్ తిరుపాల్ నాయక్ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై హనుమంతు తెలిపారు. తిరుపాల్ నాయక్ నర్సాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ 55 మంది పోస్టల్ ఖాతాదార
BHNG: జిల్లాలో వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్ ప్లాంట్ పెట్టాలంటే భూగర్భ శాఖ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇవి ఏమీ లేకుండానే ప్లాంట్స్ పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనధికార ప్లాంట్స్ గురించి ఫైన్ దాదాపు లక్ష రూ
VZM: టాయిలెట్లు లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేసి వారంలోగా కొత్త భవనాల్లోకి మార్చాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో ICDS అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల
NLG: వేసవి కాలం రాను నందున అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శులను తహసిల్దార్ ఆంజనేయులు కోరారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని తాసిహల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో ఏర్పాటు చేసిన సమ
RR: చేవెళ్ళ మండలం నాంచేరి గ్రామంలో శివ స్వాముల మహా పడి పూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బీజేపీ మండల అధ్యక్షులు అత్తెలి అనంత్రెడ్డి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యర్తలు, శివస్వాములు, స్థానిక భక్తులు