ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన బీజేపీ మహిళా అధ్యక్షురాలు అనామిక శర్మ దారుణానికి ఒడిగట్టింది. తన 13 ఏళ్ల కూతురిని ప్రియుడు, అతని స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించింది. ఈ సంఘటన జనవరిలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో విచారణ జరిపిన పోలీసులు అనామికను అరెస్ట్ చేశారు.