MNCL: లక్సెట్టిపేట CPI మండల మహాసభ ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో నిర్వహించారు. ఈ సమావేశంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పేద ప్రజలందరి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కమ్యూనిస్టులను తుదమొట్టిస్తామనే ఆలోచన BJP ప్రభుత్వం విడనాడాలన్నారు.