బాపట్ల: రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. రైతుల రిజిస్ట్రేషన్, యూరియా అమ్మకాలు, ఈ పంట, ఈ కేవైసీ, లోన్ల మంజూరుపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష
నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి శుక్రవారం రాత్రి జనసేన నేత గునుకుల కిషోర్ వెళ్లారు. స్థానికంగా ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు, దాడులు విపరీతంగా జరుగుతున్నట్టు తెలిపారు. సమస్యను రూరల్ ఎమ్మెల్య
బాపట్ల: చీరాల మండలం కావూరివారిపాలెం పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో నీటి మోటర్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను చీరాల రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 5 నీటి మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బ
పల్నాడు: పీడీఎఫ్ ముసుగులో వైసీపీతో చేతులు కలిపి ఎమ్మెల్సీ అభ్యర్థి కే. ఎస్. లక్ష్మణరావు పట్టభద్రులను మోసం చేస్తున్నారని శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువతకు, ప్రభుత్వ టీచర్లకు అ
NLR: దాచూరు జిల్లా పరిషత్ స్కూలులో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. వైవి
GNTR: కాకుమాను మండలం కొండపాటూరు ప్రీ హైస్కూల్ను జిల్లా పరిషత్ హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం 8వ తరగతి వరకు పాఠశాలలో బోధన జరుగుతుందన్నారు. 10వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తే వ
నెల్లూరు మున్సిపల్ నగర పరిధిలో అక్రమ లేఔట్లను గుర్తించి నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ వై.ఓ.నందన్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లో అనధికారిక అక్రమ కట్టడాల నిర్మాణాల యజమానులను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని సూచ
JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామ ఆదర్శ విద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు వర్మి కంపోస్టును తయారు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని వ్యర్థాలను ఒక చోట పోగు చేసి కిచెన్ బెడ్లో కూరగాయలన
GNTR: మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి శుక్రవారం వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పొంగలి ప్రసాదాన్ని ఆలయ పూజలు పంపిణీ
HYD: మెహిదీపట్నంలో గురువారం కానిస్టేబుల్ సంతోశ్రావు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లగా లంగర్ హౌస్ కానిస్టేబుల్ బీ.నరేశ్ కుమార్ CPR చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే. తన సేవలను అభినందిస్తూ నేడు సౌత్వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ఉన్నత