PPM: సేంద్రియ ఎరువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇంచార్జ్ ఎంపీడీవో జీవీ రమణమూర్తి అన్నారు. ఆయన శనివారం మండలంలో పెదమరికి గ్రామంలో ఫస్ట్ డబ్ల్యుపీసీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్త నుంచి సంపదని సృష్టించేందుకు అవసరమరి చర్యలు చ
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థుల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి కళాశాల పూర్వ విద్యార్థి మడపర్తి వేణుగోపాల్(1992-95) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన వంతు సహాయంగా కళాశాల క్రీడా ప్రాం
ADB: ఇటీవల హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను శనివారం ఆదిలాబాద్లో డీసీసీబీ చైర్మన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి శుక్
ఆర్థిక అంశాలపై నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత.. ఆర్థిక రంగ సంస్థలకు ఉందని RBI డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర రావు అన్నారు. హామీరహిత రుణాల మంజూరు పెరగటం, డెరివేటివ్స్ ట్రేడింగ్తో చిన్న మదుపర్లు నష్టాలపాలవటంపై ఆం
NLG: బొమ్మలరామారం మండలం సోలిపేటకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేమురి కృష్ణ గౌడ్ కూతురు వినీషా రవీందర్ గౌడ్ ల వివాహానికి, శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల
NLG: జిల్లా పశువైద్య సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ జీవీ రమేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నల్గొండకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్
HYD: ఓయూ పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఇయర్ వైజ్), బీఈడీ (సెమిస్టర్ వైజ్), ఎంఈడీ (సెమిస్టర్ వైజ్) వన్ టైం ఛాన్స్ పరీక
NLG: NLG-KMM-WGL ఉపాధ్యాయ MLC నియోజకవర్గ ఎన్నికల పోలింగ్కు మరో 5 రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే MLC ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎన్నికల సంద
RR: GMR గ్రూప్ నిర్వహణలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టింది. ఈ విస్తరణతో ప్రయాణికుల వార్షిక రాకపోకలు 2031 నాటికి ఐదు కోట్లకు పెరగనున్నాయి. రూ.370 కోట్ల పెట్టుబడితో కార్గో టెర్మినల్ వార్షిక సామర్ధ్యాన్ని నాలుగ
NLG: విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ, బాలికల, బాలుర వసతి గృహాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాల