KKD: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యగిరి కొండపై వేద పాఠశాల వద్ద, కొండ దిగువనున్న దేవస్థానం హైస్కూల్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనం- మనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వణాధి
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో రూ.1.90 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని
ASR: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితేనే మానవజాతికి మనుగడ సాధ్యమవుతుందని కొయ్యూరు ఐసీడీఎస్ సీడీపీవో విజయ కుమారి అన్నారు. పర్యావరణాన్ని పాడు చేస్తే మానవ వినాశనం తప్పదన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం పలు అంగన్వాడీ కేంద్రాల్లో మ
VZM: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న ఎన్నికల హామీలను నెరవేర్చలేదని జైబీమ్ రావు భారత్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ ఇంఛార్జ్ చిన్నం అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు టొంపల నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల పట్టణంలోని రామత
ATP: కరోనాపై అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గురువారం ఆదేశించారు. జిల్లాలో కరోనా తొలి కేసు నమోదు అయింది. నగరంలో ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం ఉండకూడదని, ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డులు సి
NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ కాలనీలో పొల్యూషన్ బోర్డ్ పక్కన స్థలంలో మొక్కలు నాటారు. ఈ ప్రాంత ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట
SRD: కంది మండలం ఎర్ధనూరులో భూ భారతి సదస్సును ఆర్డీవో రవీందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు భూ భారతి సదస్సులో దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలోని పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ అవక
SRD: ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లను నియమించుకోవాలని చెప్పారు. అవసరమైన విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. విద్యు
MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. రెడ్డిపల్లికి చెందిన యాదగిరి, మంజుల దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనము ఢీ కొట్టింది. ఇరువురు