TPT: చిన్నగొట్టిగల్లు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపి
TG: రాష్ట్రంలో EAPCET-2025 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రిక
AP: YS వివేకా హత్య కేసుపై PCC అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల తర్వాత సునీతారెడ్డి తనను కలిశారని గుర్తు చేశారు. ఒక వైపు తన అన్న ఉన్నా.. సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చానని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను అవినాష్ రెడ్డి తన ఇంటిక
ELR: దుగ్గిరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం దెందులూరు నియోజకవర్గం పరిధిలోని అధికారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పేద ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందించే దిశగా ముం
CTR: నాగలాపురానికి చెందిన విలేకరి రాహుల్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగలాపురం నుంచి స్వగ్రామం సురుటుపల్లికి బైక్పై వెళుతుండగా బయటకొడియంబేడు వే బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాహుల్కు తలపై, కుడి
TPT: తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జరగనున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. గురువారం ఆమె కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అన్ని విభాగాల అధికారులు సమన
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అమ్మబడి కార్యక్రమం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణులకు వైద్య, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రక్తహీనత లే
MBNR: అక్టోబర్ 30న కేంద్రంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమానికి దిగిన కేసులో 18 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గురువారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో బెయిల్ లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగ
MBNR: రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ డయాగ్నస్టిక్ సెంటర్ కోసం భూమి కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని గురువారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ రెడ్ క్రా
KMR: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పల్వంచ వర్కింగ్ ప్రెసిడెంట్ మజహార్ షరీఫ్ గురువారం సూచించారు. ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలోని యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకొ