HYD: మహారాష్ట్రకు చెందిన యువతి(22) రాత్రి సమయంలో జూబ్లీహిల్స్లో ఒంటరిగా నిల్చొని ఉండగా మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఆశ్రయమిస్తానని నమ్మించాడు. కమలాపురికాలనీలోని గదికి తీసుకెళ్లి భోజనం పెట్టి ఆకలితీర్చాడు. అనంతరం లైంగిక దాడికి యత్నించగా యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు.