NDL: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న గోసంరక్షణ పథకానికి విరాళంగా రూ.1,00,116లను హైదరాబాద్కు చెందిన టీ.మహేష్ రెడ్డి అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం పర్యవేక్షకులు హిమబిందుకు అందించారు. అనంతరం దాతకు ఆలయ అర్చకులు స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.