KKD: అన్న క్యాంటీన్ల ద్వారా సకాలంలో ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి. భావన ఆదేశించారు. బుధవారం రాత్రి కాకినాడ వివేకానంద పార్క్ వద్దగల అన్న క్యాంటీన్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్
గుంటూరు: జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కోసం అర్హులైన ఉపాధ్యాయుల ధ్రువీకరణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల జాబితా వెబ్సైట్లో ఉంచారు. గురువారం పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ బాలుర పాఠ
NDL: శ్రీశైలం దేవస్థానంలో భారీగా ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలు జరిగినట్లు శ్రీశైలం దేవస్థానం కమిటీ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఏఈవో స్థాయి నుంచి కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగి వరకు 95 మంది సిబ్బందిని బదిలీ చేసినట్లు శ్రీశైలం దేవస్థానం కమిటీ
KRNL: బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం కర్నూలులో ఎంపీ మాట్లాడుతూ.. ఘటనలో 8 మంది మృతి చెందడం, 50 మందికిపైగా గాయపడట
KKD: ఈనెల 7న కాకినాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాత్రి నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డులోని టైటాన్ షోరూ
KRNL: ఓర్వకల్లులో కెనరా బ్యాంకు ఎదురుగా బుధవారం ఓ దుకాణంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు వెంకటేశ్వర్లు, శేషఫణి తెలిపారు. స్వీట్స్ దుకాణంలో సిలిండర్ పేలడంతో దుకాణంతో పాటు, పక్కనే ఉన్న హార్డ్
తూర్పుగోదావరి: వైసీపీ హయాంలో గజానికో గుంత – అడుగుకో మడుగు ఉండేవని, రోడ్లన్నీ అధ్వానంగా ప్రయాణం నరకప్రాయంగా ఉండేదని బుధవారం మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. నిడదవోలు నియోజకవర్గంలో రూ. 37.69 కోట్ల వ్యయంతో 139.8 కి.మీ. పనులు పూర్తి చేశామన్నారు. రహద
KRNL: ప్రజాభాగస్వామ్యం, వివిధ శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలని జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్ వరలక్ష్మీ తెలిపారు. బుధవారం జిల్లా వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ కమ్యూనిట
GNTR: రాజధాని అమరావతి పరిధిలోని తుళ్ళూరు మండలంలో గురువారం వన మహోత్సవం జరగనుంది. ఉదయం 10.30గంటలకు అనంతవరం గ్రామంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసినట్ల
TPT: ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేటలో ఓ చిన్నారికి కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో స్థానికుల్లో కలవరం రేపుతోంది. బుధవారం పదినెలల చిన్నారికి కరోనా సోకిందని కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పొందుపరచడంతో అధికారుల బృంద