KMM: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఖమ్మం మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ డా.శ్రీజ అన్నారు. సోమవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను ఈ వారంలోని పరిష్కారం అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.