SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో జై సేవాలాల్ తండా, రాచర్ల బాకూర్ పల్లి తండ నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. సోమవారం AMC ఛైర్మన్ సభేర బేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం ద్వారా తండాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.