AP: కాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీపీఎస్సీ కాసేపట్లో ఫలితాలను విడుదల చేయనుంది. కాగా, 1:2 నిష్పత్తిలో మౌఖిక పరీక్షలకు ఎంపిక చేయనుంది.
Tags :