GNTR: జిల్లాలోని కృష్ణానగర్ 1వ లైన్లోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి నెల 9వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు సీతారామనుజాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. నేడు అష్టోత్తర శత కలశాభిషేకం, అంకురారోపన, శుక్రవారం ధ్వజారోహణం వంటి పూజలు జరుగుతాయని భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.