KDP: పెద్దముడియం మండలం దిగువకల్వటాల గ్రామంలో జరిగిన గంగమ్మ జాతర మహోత్సవానికి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కార
ASR: అరకులోయ మండలంలోని బస్కి పంచాయితీ గుగ్గుడు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో లౌకిక, ప్రజాస్వామ్య రక్షణకు, ఆదివాసీ హక్కులు చట్టాల అమలుకు పోరాడాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్
TG: రేపు సాయంత్రం 5 గంటలకు భూ భారతి ప్రారంభం కానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘జూన్2 లోపు 3 మండలాలలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తాం. 5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూ సమస్యలను పరిష్కరించేందుకు.. తహశీల్దార్&zwnj
PPM: భారత రాజ్యాంగ నిర్మాత డా,బి.ఆర్.అంబేద్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళితో కార్
ప్రకాశం: వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వేరే ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇంటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటికి సీసీ కెమెరాలు అమర
MDK: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. 22వ తేదీన విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫలితాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన తిరిగ
ATP: బెంగళూరులోని MAHE యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి పయ్యావుల కేశవ్ అతిథిగా పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం తాను ఇక్కడే ఎంబీఏ డిగ్రీ పట్టా తీసుకున్నానని అన్నా
HYD: ఓ వ్యక్తి పై కొంతమంది కత్తులతో దాడికి దిగిన ఘటన అత్తాపూర్ PS పరిధిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. అత్తాపూర్ పరిధిలోని ఖాజానగర్కు చెందిన సయ్యద్ బాబాపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలి
JGL: జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన ఆదివారంపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో దీక్షాపరులు మాలవిరమణ చేసి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంత