KRNL: ఇటీవల జరిగిన జాతీయస్థాయి జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన చెందిన వై.మహేష్ను సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి కృష్ణ సత్కరించారు. శుక్రవారం వెల్దుర్తి సీపీఐ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. మహేష్ ఉన్నత స్థాయికి ఎద
SRD: నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 93 సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డిఎస్
NZB: బక్రీద్ పండగ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఈద్గాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రాజు శుక్రవారం పర్య వేక్షించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మ
NZB: కోటగిరి శివారులో నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని కోటగిరి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ షేక్ రఫిక్, వాహన యాజమాని షేక్ లతీఫ్
కోనసీమ: తీర ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు త్వరలో తీరబోతున్నాయని రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం, ఇరుసుమండ గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశార
KKD: తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గరి బంధువులకు, ముద్రగడ సన్నిహితులకూ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని క్రాంతి చెబుతున్నారు. గిరి, అతని బంధువుల ముద్రగడను బంధించి, ఒంటరిగా ఉంచుతున్నారని తెల
KRNL: పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మూల బృందావనాన్ని వివిధ రకాల పూలతో సుందర
KNR: తిమ్మాపూర్లోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రిన్సిపల్ తెలిపారు. జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 19-45 సం.రాల వయసున్న మహి
HYD నగర శివారు మంచిరేవుల ప్రాంతంలో ఉన్న TGSPA డైరెక్టర్ బాధ్యతలను IPS అభిలాష బిస్త్ స్వీకరించారు. బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించి, తెలంగాణ పోలీస్ అకాడమీలో అత్యుత్తములుగా తీర్చిదిద్దుతామని ఇవాళ తెలిపారు. ఈ మేరకు రీజైనింగ్ నేపథ్యంలో వివిధ స్థాయ
కోనసీమ: రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గెద్దాడ విజయలక్ష్మి కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ఆమెను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమెకు ఆర్థిక సాయంగా