కడప: వీరపునాయునిపల్లెలో గత నెల 27న జరిగిన ఆంజనేయులు హత్యకు సంబంధించి నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ చల్లని దొర శుక్రవారం తెలిపారు. ఇంటి గోడ స్థలం, భూముల విషయంలో చాలాకాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు
కడప: బక్రీద్ పండుగ సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈద్గాల వద్ద బక్రీద్ ప్రార్థనల కోసం ముగ్గురు సీఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీలు, కానిస్టేబుల్, ఇతర సిబ్బంది మొత్తం 120 మందితో బందోబస్త్ ఏ
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’లో దీపిక కీలక పాత్రలో నటించింది. అయితే, సీక్వెల్లో ఆమె ఉండదని వార్తలొస్త
BHPL: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజరై, మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీజ
AP: పార్టీ లైన్దాటి మాట్లాడేవారికి జనసేన హెచ్చరికలు జారీ చేసింది. కొందరు నాయకులు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని తెలిపింది. ప్రజలు, కార్యకర్తల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడింది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ
NLR: నగర రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ యంత్ర పరికరాలను శుక్రవారం కిసాన్ డ్రోన్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం స
ATP: బుక్కరాయసముద్రం మండలం దయ్యలకుంటపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, టీడీపీ సీనియర్ నాయకులు పెద్దప్ప గుండె పోటుతో మృతిచెందారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయానికి ఎమ్మెల్యే శ్రావణి శ్రీ నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. గ్రామస్థులు, ప
ప్రకాశం: బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ముస్లిం సోదరీ సోదరీమణులకు ఎంపీ బక్రీద్ శుభాకాంక్షలు శుక్రవా
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6,000 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.3,850 పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,370 ధర రాగా.. పసుపు క్వింటాకు రూ.12,059 ధర వచ్చింది. రైతులు నాణ్యమైన సరకులు మార్కెట్&z
ATP: అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ రక్షక్ స్కూలు భవనాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులను శుక్రవారం ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యమైన సామాగ్రి వాడాలని, పనులు వేగవంతం చేయాలని కాంట