VSP: రాజ్యాంగ పరిరక్షణ మన లక్ష్యం అని సినీ నటుల ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రజానాట్య మండలి కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట
NLG: ఇవాళ నల్గొండ పురపాలికలోని 19వ వార్డు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నల్గొండలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిల సమక్షంలో సుమారు 200
TPT: తిరుమల శ్రీవారిని అప్పట్లో నల్లరాయితో పోల్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. ఆదివారం ఆయన టీటీడీ గోశాలను సందర్శించారు. నాస్తికుడైన భూమనకు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి హిందూ ధర్మాన్ని నా
NDL: అవుకు మండలం కంబగిరి స్వామి ఫార్వేట ఉత్సవాలను ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. అవుకు మండలంలోని కునుకుంట్ల ఉప్పలపాడు గ్రామాలలో పారువేట ఉత్సవాలను గ్రామ పెద్దలు గూడాల మురళీధర్ రెడ్డి, ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. శ్రీ లక్ష్మీ కం
NDL: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవిలో శైలేశ్వరం జాతర, ఆదివారం సెలవు కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై బారులు తీరారు. ఉచిత దర్శనాన
NDL: నందికోట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ పంక్షన్ హాల్ నందు సోమవారం ఉదయం 10.00 గం.లకు అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఎమ్మెల్యే జయసూర్య అద్యక్షత నిర్వహించబడును. ఈ మేరకు అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని స్
NDL: గోస్పాడు మండలం తేళ్ళపురి గ్రామంలో TDP హయాంలో జరిగిన పనులు రోడ్లు కాలువలు పలు అభివృద్ధి పనులను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం పరిశీలించారు. గత 5 సంవత్సరాల YCP పాలనలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెందలేదన్నారు. కూటమి అధికారం చేపట్టిన 10 నెలలలోనే అనేక అభి
NDL: జూపాడు బంగ్లా మండలం, తర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామిని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకులు లబ్బి వెంకట స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సాయి కుమార్, పూజారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి అమ్మ వార్లకు పూజలు చే
KDP: పెద్దముడియం మండలం దిగువకల్వటాల గ్రామంలో జరిగిన గంగమ్మ జాతర మహోత్సవానికి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కార