ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగుమిల్లి, లక్ష్మీపురం, కొయ్యలగూడెం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం కొయ్యలగూడె
ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని MIకాపాడుకుంది. ఈ ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. కారుణ్ నాయర్ (89) పరుగులు చేసినప్పటికీ ఢిల్లీకి ఫలితం లే
ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. కాశీపూర్కు చెందిన హర్జిందర్ కౌర్ అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆమె భర్త దాడికి పాల్పడ్డాడు. స్క్రూ డ్రైవర్తో పొడిచి తనను కొట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నంగా రూ.5 లక్షల నగద
PPM: సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్లో మెగా వాలీబాల్ టోర్నీను ఆదివారం పాలకొండ డీఎస్పీ రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి బహుమతి విజేతలకు రూ.5,000, 8 డ్రస్సులు, షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్సై ఎస్కే మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల
ELR: టి.నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. శ్రీనును అరెస్ట్ చేసి, అతని వద్ద ఉన్న 6 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా
KRNL: డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో
కృష్ణా: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ కోరారు. వివిధ కారణాల దృష్ట్యా అంబేద్కర్ జయంతి వేడుకల ర్యాలీలకు గుడివాడ డివిజన్తో పాటు జిల్లావ్యాప్తంగా అ
ATP: పామిడిలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ కంటి వైద్య చికిత్స శిబిరంలో ఆపరేషన్ చేయడానికి 106మందిని ఎంపిక చేశారు. బెంగుళూరు శంకర కంటి అస్పత్రి Dr.చిన 190మంది కళ్ళను పరీక్షించారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు Dr.తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో వాసవి కల్యా
NDL: జూపాడు బంగ్లా మండలం, తర్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వార్లను నంది కోట్కూరు మున్సిపల్ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకోని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సాయి కుమార్, పూజారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. అ
VZM: విజయనగరం జమ్ము పడాల పేట, బేతని మిషన్ చర్చ్లో ఆదివారం ప్రసిద్ధ ఆధ్యాత్మిక బోధకులు డా.పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టల పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు హర్షాతిరేకాలతో హోసన్నా పాటలతో ర్యాలీ నిర్వహించి, ప్రభువైన యేసయ్య జయ ప్రవేశాన్ని