NLG: సోషల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసిందని, ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నల్గొండ ప
GNTR: ముస్లింల పవిత్ర పర్వదినమైన బక్రీద్ సందర్భంగా కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ మనలో ఐక్యత, సోదరభావం, ప్రేమను పెంపొందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ మేరకు ఆయన సామ
SKLM: పశువుల దాణాను రైతులు వినియోగించుకోవాలని కోటబొమ్మాళి మండలం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్ అన్నారు. కోటబొమ్మాళి మండలం పశువైద్య శాఖ అధికారి లకినాన కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రైతులకు హరివరప్రసాద్ పశువుల దాణాను నిమ్మ
GNTR: మంగళగిరిలో రోహిణి కార్తె ముగిసినా, వేసవి ప్రభావం తగ్గడం లేదు. నాలుగు రోజులుగా భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికి వెనుకాడటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎండల తాకిడికి
TG: మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలో మరో ముగ్గురికి చోటు దక్కింది. ఈ మేరకు సాయంత్రానికి రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే ఆ ముగ్గురు ఎవరనేది ఉత్కంఠ నెలకొంది.
KDP: కడపలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా DTC కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి, ప్రాణనష్టం నివారించాల
ADB: సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్ను సంప్రదించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతో ఉండాలని సూచించారు. సైబర్ బారిన పడిన గంటలోపు సంప్రదిస్తే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నారు. ఈ మేరకు గతవా
ATP: గుత్తి ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శనివారం కంటైనర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారు పా
CTR: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో 5,294 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా.. 2,173 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,521 మంది పరీక్షలు రాయగా.. 2,048 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ 41%, సెకండ్ ఇయర్లో 58% ఉత్తీర్
MDK: మెదక్ సమీపంలోని నవాబ్ పేట వద్ద జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శనివారం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ త్యాగానికి ప్