MHBD: డోర్నకల్-భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. 2008లో ప్రారంభమైన ప్రతిపాదనలు పలు కారణాలతో ఆగిపోయాయి. ఈ లైన్తో దూరం తగ్గడంతోపాటు గూడ్స్ రవాణా, హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే ప్రయాణికుల రద్దీ పెరిగింది.
KMM: విద్యరంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి నిరంతరంగా పోరాడే సంఘం TSUTF అని సంఘం నాయకులు నాగరాజు, వినోద్ రావు, లక్ష్మణ్ రావు అన్నారు. ఆదివారం మధిర UTF కార్యాలయంలో టీఎస్ యుటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాగా నూతన విద్యా విధానం
KNRL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం మూల బృందావనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో మొదలుకొని నిర్మాల్యం క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, బెంగళూరు నుంచి తెప
HNK: ఏల్కతుర్తి మండల కేంద్రంలోఈ నెల 27 వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ వేదికకు వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఆదివారం పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్
KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరక
NLG: కలర్ ల్యాబ్ యజమాని సురేష్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. HYDకు వెళ్లి ఓ మహిళతో పాటు ఇద్దరు అనుమానితులు, NKLకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో
ప్రకాశం: మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారి కళ్యాణమహోత్సవానికి మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారాంబాబు హాజరై స్వామివారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్
KKD: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని విజయవాడ వెలగపూడి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. కోటేశ్వరరావు, రాజమండ్రి కోర్టు జడ్జి జగదీశ్వరులు దర్శించుకున్నారు. శనివారం ఆయన మరిడమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం తరుప
SRD: సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిన్నారం ఎస్సై నాగలక్ష్మి అన్నారు. శనివారం జిన్నారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జీపీ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత వివరాలను గో
SRD: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకో