AP: హైదరాబాద్ అభివృద్దికి దత్తాత్రేయ ఎంతో కృషిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘అలయ్ బలయ్ అనగానే దత్తాత్రేయ గుర్తుకొస్తారు. ఎమర్జెన్సీ నుంచి దివిసీమ ఉప్పెన వరకు.. దత్తాత్రేయ
BDK: చండ్రుగొండ మండలం బెండలపాడులోని బ్యాంబో క్లస్టర్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదివారం పర్యవేక్షించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్ నందు ఉత్పత్తి తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంబో క్లస్టర్ ఛైర్మన్ నాగభూషణం, సభ
KMM: మధిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. 1992-93 కు చెందిన పూర్వ విద్యార్ధులు ఈ వేడుకల్లో పాల్గొని అప్పటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అలాగే వారి వ్యక్తిగత విషయాలను పూర్వవిద్యార్థులు ఒకరినొకర
మంచిర్యాల జిల్లా చెన్నూర్ MLA గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం CM రేవంత్ రెడ్డి, గవర్నర్లు వివేక్కు శుభా
KNR: మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారడంతో కవ్వంపల్లి వర్గీయులు నిరుత్సాహంలో మునిగిపోయారు. కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు నిన్నటి నుంచి ప్రచారం జోరందుకుని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు జోష్లో తేలియాడుతున్న చివర
SRCL: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావులోని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ ఎప్పటికీ స్పూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. చంద్రయాన్ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్ప
MNCL: లక్సెట్టిపేట CPI మండల మహాసభ ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో నిర్వహించారు. ఈ సమావేశంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పేద ప్రజలందరి సమస్యలు పరిష్కరి
E.G: అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేలా జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై కూటమి నాయకులు ఆదివారం కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమరావతి ఆడబిడ్డలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు నీచాతి నీచమైన దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఛానెల్ యాజమాన్యం
E.G: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జవహర్ను కొవ్వూరులోని కార్యాలయంలో దళిత ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఎస్సీ ఉద్యోగులు కుల వివక్షకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో జీవించాలని కె.ఎస్. జవహర్ అన్నారు. ఈ
KKD: పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్గా నూనె మంగా లక్ష్మీ, వైస్ ఛైర్మన్గా మాదిరెడ్డి చంద్రశేఖర్, రేలంగి వెంకటరావుతో సహా 13 మంది పాలకవర్గ సభ్యులు ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్