TPT: పుత్తూరు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని ఇది కార్పొరే
శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువయ్యాయి. ఇటీవల విద్యార్థులు సైతం పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న వారితో పాటు గంజాయి
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ దర్శించుకున్నారు. ఆలమ మర్యాదలతో స్వాగతం పలికి, రామాలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర
KNR: కిమ్స్ హాస్పిటల్ వైద్యులు 21 ఏళ్లుగా ఊపిరితిత్తులలో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్ క్యాప్ విజయవంతంగా తొలగించారు. కరీంనగర్కు చెందిన 26 ఏళ్ల యువకుడు 5 ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి ఏ ఇబ్బంది లేదన్నారు. 10 రోజులుగ
కృష్ణా: ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఘంటసాలలోని మహాత్మాగాంధీ జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ స్వాతి బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. మండలంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎన్ని ఉన్నా
NTR: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వీరుళ్లపాడు మండలం, గూడెం మాధవరం ఫీల్డ్ అసిస్టెంట్ మన్నే సుధీర్ సస్పెన్షన్కు కలెక్టర్ డా.జి. లక్ష్మీశ బుధవారం ఆదేశాలిచ్చారు. గ్రామంలో వేతన
కృష్ణా: గ్రూప్-2లోని రోస్టర్ విధానం సవరించాలని అభ్యర్థులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రూప్-2 అభ్యర్థులను పట్టించుకోలేదన్నారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికార పీఠమెక్కిన జగన్ కీలకమైన గ్రూప్-1, 2 ఉద్
WPL-3లో భాగంగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కిరణ్ నవ్గిరే (51) అర్ధ శతకం చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్
TG: మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ‘ఇప్పటికే 3 MLC స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు. హరీశ్రావు, కేటీఆర్ మధ్య ఉన్న వైరాలే మీ పార్టీ భూస్థాపితానికి ఆరంభం. BRSకు తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందనుకోవడం మీ భ్
VZM: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి RRR రఘురామకృష్ణ రాజు ఆర్థిక నేరాలపై విచారణ చేపట్టాలిని విజయనగరం అంబేద్కర్ ఇండియా మిషన్ బుధవారం డిమాండ్ చేశారు. దళిత IPS పీవీ సునీల్ కుమార్ పై చేస్తున్న అసత్య ప్రచారాలను విజయనగరం జిల్లా దళిత సంఘాల సభ్యులు కెల్లా భ