NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు నకిరేకంటి సైదులు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తిప్పర్తి మండలం తానేదారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన సైదులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చకిలం అనిల్ క
ప్రకాశం: సీఎస్.పురం మండలం మిట్టపాలెం గ్రామంలో వేంచేసియున్న నారాయణ స్వామి దేవస్థానములో ఈనెల 17న నారాయణ స్వామి ఆరాధన కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గిరిరాజు నరసింహ బాబు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆరాధన మహోత్సవం సందర్భంగా ప్రత్
AP: సాక్షి మీడియాలో వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆడబిడ్డలను అవమానించేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తల్లులు, చెల్లెళ్లపై దారు
AP: హైదరాబాద్ అభివృద్దికి దత్తాత్రేయ ఎంతో కృషిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘అలయ్ బలయ్ అనగానే దత్తాత్రేయ గుర్తుకొస్తారు. ఎమర్జెన్సీ నుంచి దివిసీమ ఉప్పెన వరకు.. దత్తాత్రేయ
BDK: చండ్రుగొండ మండలం బెండలపాడులోని బ్యాంబో క్లస్టర్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదివారం పర్యవేక్షించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్ నందు ఉత్పత్తి తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంబో క్లస్టర్ ఛైర్మన్ నాగభూషణం, సభ
KMM: మధిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. 1992-93 కు చెందిన పూర్వ విద్యార్ధులు ఈ వేడుకల్లో పాల్గొని అప్పటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అలాగే వారి వ్యక్తిగత విషయాలను పూర్వవిద్యార్థులు ఒకరినొకర
మంచిర్యాల జిల్లా చెన్నూర్ MLA గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం CM రేవంత్ రెడ్డి, గవర్నర్లు వివేక్కు శుభా
KNR: మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారడంతో కవ్వంపల్లి వర్గీయులు నిరుత్సాహంలో మునిగిపోయారు. కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు నిన్నటి నుంచి ప్రచారం జోరందుకుని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు జోష్లో తేలియాడుతున్న చివర
SRCL: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావులోని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ ఎప్పటికీ స్పూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. చంద్రయాన్ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్ప
MNCL: లక్సెట్టిపేట CPI మండల మహాసభ ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో నిర్వహించారు. ఈ సమావేశంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పేద ప్రజలందరి సమస్యలు పరిష్కరి