SKLM: గార మండలం కోళ్లపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం శ్రీకాకుళానికి చెందిన ఆనందరావు అతని స్నేహితుడు గణపతి రావు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళుతూ కోళ్లపేట వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆనందరావు అక్కడికక్కడ
ప్రకాశం: జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు గ్రామంలో ఆదివారం నాగార్పమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ప్రత్యేక పూజలు చేశారు. తొలు
సిద్దిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్కు తోటి జర్నలిస్ట్లు తమ వంతుగా సహాయం అందజేశారు. సిద్దిపేటకు చెందిన రజనీకాంత్ ఓ పత్రికకు జిల్లా రిపోర్టర్గా పని చేస్తున్నాడు. గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధడుతున్నాడు. విషయం తెలుసుకు
SRPT: ఈనెల 10, 11, 12 తేదీల్లో హుజూర్ నగర్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగే జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి పిలుపునిచ్చారు. ఆదివారం మద్దిరాల మండలం గోరంట్లలో నిర్వహించిన పా
MBNR: మంత్రిగా వాకిటి శ్రీహరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా
ADB: ఉట్నూర్ ఆదివాసి గూడాల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ నార్నూర్ మండలం ధనుగూడ గ్రామస్తులు ఉట్నూర్ లోని క
SRPT: ప్రభుత్వ పాఠశాలల్లో బడి ఈడు పిల్లలందరినీ చేర్పించాలని ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకట్ రామనర్సమ్మ అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండలం వెంపటిలో నిర్వహించిన బడిబాటలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల నందు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫామ
NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు నకిరేకంటి సైదులు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తిప్పర్తి మండలం తానేదారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన సైదులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చకిలం అనిల్ క
ప్రకాశం: సీఎస్.పురం మండలం మిట్టపాలెం గ్రామంలో వేంచేసియున్న నారాయణ స్వామి దేవస్థానములో ఈనెల 17న నారాయణ స్వామి ఆరాధన కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గిరిరాజు నరసింహ బాబు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆరాధన మహోత్సవం సందర్భంగా ప్రత్
AP: సాక్షి మీడియాలో వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆడబిడ్డలను అవమానించేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తల్లులు, చెల్లెళ్లపై దారు