SRD: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకో
ప్రకాశం: ఒంగోలు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణపై రచించిన ఘట్టమనేని కృష్ణ జీవిత శతక రత్న వరాల పుస్తకాన్ని విద్యాశాఖ అధికారి కిరణ్ క
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం రాత్రి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహన దారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అని వాకబు చేశారు. వాహనాల్లో నిషేధిత వస్తువులు సరఫరా, ర
KNRL: దేవనకొండ మండలం వెంకటాపురంలో లక్ష్మి (23) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి లలిత తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మి కర్నూలుకు చెందిన మనోహర్తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. భర్త ప్రతిరోజూ లక్ష్మి
ప్రకాశం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కోసం రూపొందించిన తాత్కాలిక సినియారిటీ జాబితాను వెబ్ సైట్లో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలుంటే తగిన
ప్రకాశం: వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు.
PBKSతో జరిగిన మ్యాచ్లో SRH ఘన విజయం సాధించింది. తొలుత PBKS నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం SRH 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 141 పరుగులతో విజృభించాడు. ఓపెనర్లు అభిషేక్, హెడ్ మొదటి వికెట్
పురుషుల సంతానోత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్లో స్పెర్మ్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రకణాలు ఎంత వేగంగా కదులుతున్నాయి, చలనశీలతను మెరుగుపరుచుకునేందుకు పోటీలు నిర్వహిస్తున్నారు. మైక్రోస్కోపిక్ ట్రాక్పై స్మ
ELR: అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న మారుజాతి కలపను సీజ్ చేసినట్లు ఎఫ్ఎస్వో బి.దినేష్ తెలిపారు. శనివారం తెల్లవారు జామున ప్రత్తిపాడు నుంచి కొయ్యలగూడెం వస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.25వేలు ఉంటుందన్న
PLD: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీఎం ఎఫ్ఎంఈ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ జనార్దన్ రావు తెలిపారు. శనివారం నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వ