SKLM: జిల్లాలోని ఆధార్ సెంటర్లలో జూన్ 14వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా కేంద్రం ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు జూన్ 14వ తేదీ వరకు గడువు ప్రకటించిందని ఈ లోపు అభ్యర్థులు ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని ఆదివారం అధికారులు సూచించారు. దీనికోసం దరఖాస్తుదారులు ఆధార్ https://uida.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.