SKLM: జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా 284 మందికి గాను 128 మంది ఇప్పటి వరకు విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపల్ సుధాకరరావు ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సుధా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.