SKLM: అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కో-ఆర్డినేటర్ గుంపుల గ్రేస్ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇటీవల జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించడం జరుగుతుందన్నారు.