KDP: లింగాల మండలంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయాధికారి ఏఓ రమేశ్ సూచించారు. ప్రతి రైతు తన పరిధిలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీతో పాటు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలని సూచించారు.