MNCL: రెవెన్యూ సదస్సులతో రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. గురువారం జన్నారంలోని ఫోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు రైతుల నుండి వారు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పరుగులు పాల్గొన్నారు.