ELR: కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా చింతలపూడిలో కూటమి నాయకులు గురువారం కేక్ కట్ చేశారు. ప్రజలకు సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.