అన్నమయ్య: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సాధించిన చిరస్మరణీయ విజయానికి నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముక్కావారిపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్, కుడా ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి స్వగృహంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముక్కా వరలక్ష్మి, తనయులు విశాల్ రెడ్డి, సాయి వికాస్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.