MBNR: పాలమూరు యూనివర్సిటీలో టీజీ పీఈసెట్ గురువారం ఈవెంట్స్ రెండో రోజు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ హాజరయ్యారు. ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ గాల్లో కాల్పులు జరిపి రన్నింగ్ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.