ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ప్రకటించింది. అయితే జట్టులో సంజూ శాంసన్, చాహల్, భువనేశ్వర్ వంటివారికి చోటివ్వకపోవడం పట్ల పలువురు క్రికెట్ అభిమానులు పెదవి
దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పక్షాలు తమదైన శైలిలో తమ పంథాను మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా అలాంటి ప్రయత్నమే చేశారు.
Supreme Court: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రీజనల్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టుకు నవంబర్ 28లోగా నిధులు మంజూరు చేయాలని ఆదేశించింది.
పిల్లలకు డిజిటల్ విద్యను అందించే BYJU సంస్థలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ED బైజస్ కార్యాలయాలపై దాడులు చేసింది. కంపెనీకి సంబంధించిన పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కొత్త సినిమా హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్లో హీరో నాని బిజీగా ఉన్నారు. డిసెంబర్ 7వ తేదీన మూవీ రిలీజ్ అవుతుందని.. సీఎం కేసీఆర్ స్టైల్లో చెప్పారు. ఓ వీడియో రిలీజ్ చేశారు.
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో దగ్దమైన బోట్ల బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థిక సాయ
రామ్ చరణ్ తేజ 16వ మూవీలో హీరోయిన్గా నటించాలని సారా టెండూల్కర్ని అడిగారట దర్శక, నిర్మాతలు. ఒకవేళ ఆమె అంగీకరిస్తే.. అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. టైలర్ స్విప్ట్ పేరు బదులు బ్రిట్నీ అంటూ పలికారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. బైడెన్ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.