క్రికెట్ ఆటలో మరో కొత్త రూల్ వచ్చింది. స్టాప్ క్లాక్ విధానంలో ఈ రూల్ను ఐసీసీ ప్రవేశపెట్టింది. బౌలింగ్ వేసే సమయంలో ఒక ఓవర్కు మరో ఓవర్ మధ్య 60 సెకన్లలోపే సమయం ఉండాలి. అలా 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే 5 పరుగులు పెనాల్టీ వేయనున్నట్లు ఐసీసీ
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బీజేపీ సభల్లోనూ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్ర
ఆరోగ్యకరమైన, సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి సమతుల్య దినచర్యను అనుసరించడం చాలా ముఖ్యం. ఇది నిద్ర విధానాల నుండి రోజువారీ వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్ల వరకు ప్రతిదీ కలిగి ఉంటుంది.
ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపుతామని బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
దేశంలోని వ్యాపారులంతా నవంబర్ 23 నుండి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్లో వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్లో ఈసారి ఆశాజనకంగా ఉంది.
వరల్డ్ కప్ ఓడిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అంతా బోరుమని ఏడ్చేశారు. రోహిత్ శర్మ ఏడ్చిన వీడియో వైరల్ అయ్యింది. మీరు చక్కగా ఆడారు.. టఫ్ ఇచ్చారని ప్రముఖులు చెబుతున్నారు. ధైర్యంగా ఉండు రోహిత్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.
తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని నారన్హళ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం (నవంబర్ 20) అర్థరాత్రి మునియ అన్నూటా తన అన్నయ్యతో ఏదో సమస్యపై తీవ్రంగా గొడవ పడ్డాడు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 62 శాతం మందిపై నేర చరిత్ర ఉందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డేటా విడుదల చేసింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏయే పార్టీల్లో ఎంత మందికి నేర చరిత్ర ఉందో, అత్యధిక కేసులు కలిగిన అభ్యర్థుల