ఐపీఎల్ 2024 లీగ్ కోసం జట్లు తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, వేలంలోకి వదిలేసే ప్రక్రియ ఈ సాయంత్రంతో ముగిసింది. దీంతో ఏ జట్లో ఎవరు ఉన్నారో క్లారిటీ వచ్చింది. సన్ రైజర్స్ భారీగా ఆటగాళ్లను విడుదల చేసింది. అందులో ఖరీదైన ఆటగాడు కూడా ఉండడం విశేషం.
సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం మామూలే. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన భర్తతో కలిసి ఇంట్లోనే ఉంటోంది.
సినిమా రికార్డులకు కేరాఫ్గా నిలిచింది పుష్ప. ఒక్క సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్ ను సైతం మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్గా మారడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పరసురామ్ ఒక బిజినెస్ మ్యాన్. తనకు తన కుతురు అంటే ఎంత ఇష్టం ఉంటుందో, తన దగ్గర పనిచేసే దాసు కూతురు అన్నా అంతే ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడే కూతళ్లను మార్చిన పరసురామ్ తన దగ్గర పెరుగుతున్నది దాసు కూతురు అని ఎలాంటి కండిషన్లు పెట్టకుండా మోడర్న్ గా పెం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత వారం రోజులుగా సోషల్మీడియాలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. దీంతో త్రిషకు సారీ కూడా చెప్పాడు. ఇక అంతా అయిపోయింది అనుకుంటే ఈ కేసు మరో మలుపు తిరిగింది. తన మాటలను వక్రీకరించారని
సీనియర్ నటుడు నరేష్ గురించి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో కూడా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. నరేష్ నటుడిగా చాలా మందికి తెలుసు.
గ్రేటర్ నోయిడాలో రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆభరణాల యజమాని ఢిల్లీ నుంచి నగలు తీసుకెళ్తుండగా ఆకలేయడంతో భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు.
పొగాకు ఉత్పత్తులపై 75 శాతం ఎక్సైజ్ పన్నును విధించాలని ప్రభుత్తం ఆలోచనలో ఉంది. వీటి ధర పెంచితే వినియోగం తగ్గుతుందని, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ ఆర్ధిక వేత్త డాక్టర్ రిజో జాన్ సూచించారు.
భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.