తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో జాతీయ స్థాయి నేతలంతా రాష్ట్రం పై ఫోకస్ పెట్టారు. అగ్ర నేతలంతా ప్రచారం నిమిత్తం రాష్ట్రంలోనే తిష్ఠ వేశారు.
దక్షిణ భారతదేశంలో వాతావరణం చాలా వేగంగా మారుతోంది. ఒక్కసారిగా భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొన్ని గంటల్లోపే అవి అదృశ్యమవుతాయి. దీనికి ప్రధాన కారణం ఈదురు గాలులు.
రెండో టీ 20లోనూ భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు.
గుజరాత్లో ఆదివారం రోజు మొత్తం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 14 మంది మృతి చెందినట్లు ఎస్ఈఓసీ కంట్రోల్ రూమ్ సిబ్బంది మీడియాకు తెలిపారు.
ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అయితే క్రికెటర్ షమీని కొద్ది రోజుల్లో ఎంపీ షమీగా చూడబోతున్నాం. ఆయన్ని రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. తొలి టీ20లో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తిరువనంతపురం వేదికగా రెండో టీ20 జరుగుతోంది.
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయిన అశ్విని శ్రీ తన ఫస్ట్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ హిట్ టీవీకి ఇచ్చింది. హౌస్లో తన ఎక్స్పీరియన్స్ గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంల కమిషనింగ్ పూర్తయిందన్నారు.