SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట, రావికంటిపేట మార్గంలో గత రెండు రోజుల క్రితం వేసిన నూతన విద్యుత్ స్తంభాలు సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విరిగి నేల పడ్డాయని పలువురు స్థానికులు మంగళవారం తెలిపారు. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు పాత స్తంభాలు పడిపోగా.. వాటి స్థానంలో రెండు రోజుల క్రితమే కొత్త స్తంభాలు వేశారని తెలిపారు.