తినే పదార్థాల్లో పురుగులు రావడం మధ్య ఎక్కువగా చూస్తున్నాము. మంచి పేరున్న బ్రాండ్ ప్రొడక్ట్లలో ఇలాంటి ఆహారం ఉండడం చూస్తుంటేనే జుగుప్సకరంగా ఉంటుంది. ఇప్పుడు అమూల్ మిల్క్ ప్రొడక్ట్లో కూడా పురుగులు దర్శనం ఇచ్చాయి.
భద్రాచలం దగ్గర కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో రాకపోకలు బంద్ అయ్యాయి. చర్ల జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బయట ప్రపంచానికి తెలియకుండా జీవించే తెగలు ఇంకా చాలానే ఉన్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద అడవుల్లో చాలా తెగలు ఉన్నట్లు ఇదివరకే నేషల్ జీయోగ్రఫి అధికారులు వెల్లడించారు. తాజాగా మాస్కో పైరో తెగకు చెందిన ట్రైబర్స్ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించ
చాలా మందికి యాపిల్ ఉత్పత్తుల మీద చాలా మోజు ఉంటుంది. ఎందుకంటే వాటి క్వాలిటీ అంత ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. దాన్ని ప్రూవ్ చేసే ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అదేంటంటే?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచి రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించి మరోసారి మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభండార్ లోపలికి గదిని అధికారులు గురువారం మళ్లీ తెరిచారు. అక్కడున్న విలువైన ఆభరణాలను తరలించేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
రకరకాల పాత్రల్లో నటిస్తూ అందరినీ అలరించే జగపతిబాబు రీసెంట్గా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. తనకు సిగ్గూశరం లేదంటూ ఆ పోస్ట్పైన రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకలా అన్నారో తెలుసుకుందాం పదండి మరి.
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు కరువయ్యాయని భారత రాష్ట్రపతి ద్రౌపది మర్ముకు వైసీపీ విజ్ఞప్తి చేసింది. ప్రజలను రక్షించాలని పార్టీ అధికారిక ఎక్స్ పేజీలో ట్వీట్ చేసింది.
వర్షాకాలంలో చాలామంది తరచుగా జలుబుకి గురవుతారు. వర్షంలో కొంచెం తడిచిన చాలు జ్వరం, దగ్గు, జలుబు, గొంతు మంట అన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ కాలంలో జలుబుకి గురి కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.