ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు దక్షిణ కొరియా షాక్ ఇచ్చింది. నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన దౌత్యవేత్తకు ఏకంగా ఉప మంత్రి పదవి ఇచ్చింది. సౌత్ కొరియాకు వచ్చిన తరువాత కిమ్పై పలు ఆరపణలు చేశారు. కిమ్ అరాచక పాలనగురించి అంతర్జాత
వైద్య విద్యా కోర్సులలో ప్రవేశించే విద్యార్థలకు నిర్వహించే పోటీ పరీక్ష నీట్లో పేపర్ లీక్ వివాదం గురించి తెలిసింది. ఈ క్రమంలో గ్రేస్ మార్కులు సాధించిన విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. వారి ఫలితాలు సైతం సోమవారం విడుదలయ్యాయి. దీంతో మొ
సాక్షి మాలిక్ తన ఇన్స్టాగ్రామ్తలో స్టైలిష్ ఫోటోలతో అలరిస్తుంది. జనవరి 21, 1999న జన్మించిన సాక్షి మాలిక్ భారతీయ సినిమాల్లో నటిస్తుంది. వీ చిత్రంలో తెలుగులో నటించింది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలతో అలరిస్తుంది.
అడ్డగోలుగా ఐఏఎస్ సెలక్ట్ అయ్యారని ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్పై ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల జరిగిన విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్తో పెన్సిల్వేనియా బహిరంగ సభలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన క్లోజప్ వీడియో విడుదల అయింది. ఈ చిల్లింగ్ వీడియో ఓ షాకింగ్ విషయం తె
టాలీవుడ్ నటుడు, అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తన చిత్రం పుష్ప 2: ది రూల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ నుండి అల్లు అర్జున్ పుష్ప గడ్డం రూపాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, కానీ సడెన్గా అతను దానిని తొలగించి అందరికి షాక్ ఇచ్చాడు. అల్ల
మాజీ సీఎం జగన్ హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిదని లోకేశ్ అన్నారు.
ముఖ కంపెనీ మెటా.. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. రీల్స్లో ఎక్కువ ఆడియో ట్రాక్లను యాడ్ చేసే ఆప్షన్ను తీసుకొచ్చింది. ఈ కొత్త మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.